భారతీయుల హక్కులను కాపాడడంలో కేంద్రం విఫలం: సంజయ్ రౌత్‌

71చూసినవారు
భారతీయుల హక్కులను కాపాడడంలో కేంద్రం విఫలం: సంజయ్ రౌత్‌
అమెరికాలో చట్టబద్ధమైన పత్రాలు లేకుండా నివసిస్తున్న భారతీయుల్ని స్వదేశానికి పంపిన తీరు అమానవీయంగా ఉంది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్‌ చేశారు. తాజాగా ఈ ఘటనపై శివసేన నేత సంజయ్ రౌత్‌ మోడీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ‘భారతీయులు నేరస్తులు కాదు. ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే. అసలు అమెరికా విమానాన్ని టేకాఫ్‌ చేయడానికి అనుమతించకుండా.. తిరిగి వెనక్కి పంపాల్సింది’ అని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్