AP: సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి సీఎం దంపతులు సారె సమర్పించారు. రాష్ట్రానికి మంచి జరగాలని అమ్మవారిని చంద్రబాబు ప్రార్థించారు.