వరద ప్రాంతాలకు బోటులో వెళ్లిన చంద్రబాబు

81చూసినవారు
సీఎం చంద్రబాబు విజయవాడలోని సింగ్‌నగర్‌లో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించేందుకు బోటులో వెళ్లారు. భద్రతా సిబ్బంది వద్దని వారించినా స్వయంగా వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు మీ దగ్గర్లోనే ఉంటానని బాధితులకు భరోసా కల్పించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఆహారం, వైద్యం అందించాలన్నారు. తన రాజకీయ జీవితంలో బెజవాడలో ఇంత వరద ఎప్పుడూ చూడలేదని చెప్పారు.

సంబంధిత పోస్ట్