బందపల్లి గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు

83చూసినవారు
బందపల్లి గ్రామ ప్రజలకు అవగాహన సదస్సు
చిత్తూరు జిల్లా బందపల్లి గ్రామంలో వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థుల ఆధ్వర్యంలో "కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్" పై గ్రామ ప్రజలకు శనివారం అవగాహన కల్పించారని ప్రిన్సిపాల్ నవీన్ కిలారి, హెచ్వోడి నిరుపమ్మ, గైడ్ దిలీపా లక్ష్మీలు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్నెట్ వినియోగం పై అవగాహన కల్పించారన్నారు. ఆహార అలవాట్లు సమతులితాహార ప్రాముఖ్యతను పిక్టోరియల్ రూపంలో తెలియజేశారన్నారు.

సంబంధిత పోస్ట్