వైసిపి నుండి 19 మంది‌ సస్పెండ్

60చూసినవారు
వైసిపి నుండి 19 మంది‌ సస్పెండ్
కుప్పం మున్సిపాలిటీలోని ఐదు మంది కౌన్సిలర్లు, కుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాలకు చెందిన 14 మంది ఎంపిటీసీలను వైసిపి నుండి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా పార్టీ అధ్యక్షుడు భరత్ గురువారం ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న కారణంతో పార్టీ నుండి సస్పెండ్ చేశారు. వీరంతా చంద్రబాబు సమక్ష్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్