మా కుటుంబాన్ని వైకాపా నాయకులు బహిష్కరిస్తున్నారు

82చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరు మండల పరిధిలోని బండ్లపల్లి లో ఘోరం చోటుచేసుకుంది. స్థానిక గ్రామానికి చెందిన చిన్న రెడ్డప్ప, మంగమ్మ కుటుంబాన్ని గ్రామంలోని వైకాపా నాయకులు బహిష్కరిస్తున్నారని బాధితులు గురువారం మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటికి దారి లేకుండా రేకుల షెడ్డు వేసి దారిని మూసివేశారన్నారు. అంతేకాకుండా ఇంటి వెలుపల ఉన్నటువంటి మురుగునీటి కాలువ దారిని కూడా మూసి వేశారన్నారు.

సంబంధిత పోస్ట్