నారాయణవనంలో వైభవంగా రథసప్తమి వేడుకలు

55చూసినవారు
నారాయణవనంలో వైభవంగా రథసప్తమి వేడుకలు
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనంలోని కళ్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణ అభయమిచ్చారు. భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్