వరదయ్యపాలెం: పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించిన ఎమ్మెల్యే

75చూసినవారు
వరదయ్యపాలెం: పాఠశాల ప్రహరీ గోడను ప్రారంభించిన ఎమ్మెల్యే
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం పొడవైన ప్రహరీ గోడ, గేటును ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. ప్రభుత్వం విద్యార్థులు కోసం చేపడుతున్న కార్యక్రమాలు అద్భుతమైనవని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రాజశేఖర్, ఇంచార్జి ఎంపీడీఓ ప్రసాద్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్