శ్రీకాళహస్తి: డబ్బులు అడిగినందుకు గొడవ

53చూసినవారు
శ్రీకాళహస్తి: డబ్బులు అడిగినందుకు గొడవ
పానీపూరి తిని డబ్బులు అడిగినందుకు ఓ వ్యక్తి పానీపూరి బండిని ధ్వంసం చేసిన ఘటన శుక్రవారం శ్రీకాళహస్తిలో జరిగింది. ఎస్. డి. కె నగర్ పశ్చిమ బెంగాల్కు చెందిన ప్రదీప్ పానీపూరి బండి పెట్టుకొని జీవిస్తున్నాడు. శుక్రవారం ఓ యువకుడు వచ్చి పానీపూరి తిన్నాడు. డబ్బులు అడగడంతో యువకుడు బండిని తోసేసి నానా బీభత్సం సృష్టించాడు.

సంబంధిత పోస్ట్