టీటీడీ అదనపు ఈవోను కలిసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ

84చూసినవారు
టీటీడీ అదనపు ఈవోను కలిసిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ
టీటీడీ దేవస్థానం అదనపు ఈవో వెంకయ్య చౌదరిని బుధవారం తిరుమలలో టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసారు. గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలను, పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై ఈవో సానుకూలంగా స్పందించి టీటీడీలో ఎలాంటి అవినీతికి తావు లేదని, త్వరలోనే వీటన్నిటిపై దృష్టి సాధిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్