స్మగ్లింగ్ కేసులో జైలు శిక్ష

60చూసినవారు
స్మగ్లింగ్ కేసులో జైలు శిక్ష
ఎర్రచందనం కేసులో ముగ్గురు ముద్దాయిలకు కోర్టు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించినట్టు ఎస్పీ సుబ్బారాయుడు శుక్రవారం తెలిపారు. 2014 సెప్టెంబర్ లో చిన్నగొట్టిగల్లు మండలంలో ఎర్రచందనం తరలిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకున్నట్టు చెప్పారు. నేరం రుజువు కావడంతో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక అడిషనల్ జిల్లా జడ్జి నారాయణమూర్తి శిక్ష విధించినట్లు ఆయన చెప్పారు.

సంబంధిత పోస్ట్