బాలికను ఢీకొట్టిన బస్సు

63చూసినవారు
బాలికను ఢీకొట్టిన బస్సు
చంద్రగిరి మండలం ఏ. రంగంపేటలో శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మదనపల్లెకు వెళ్తున్న ఎలక్ట్రిక్ బస్సు రోడ్డు పై నడుచుకుంటూ వెళ్ళున్న సంధ్య(14)ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో సంధ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గాయపడిన సంధ్యను ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు బస్సుని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్ కు తరలించారు.

సంబంధిత పోస్ట్