తిరుపతి: భూమనపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే పులివర్తి నాని

66చూసినవారు
తిరుపతి: భూమనపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే పులివర్తి నాని
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎమ్మెల్యేలతో పాటు ఎస్వీ గోశాలకు వచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి భూమన కరుణాకర్ రెడ్డిపై ధ్వజమెత్తారు. గురువారం ఎస్వీ గోశాలలో ఆయన మాట్లాడుతూ, మీరు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులుకు విసిరిన సవాల్ ను స్వీకరించి మేమందరం ఇక్కడికి వచ్చామని అన్నారు. నీకు ధైర్యం ఉంటే నువ్వు చేసిన ఆరోపణలు నిజమైతే, గోశాలకు వచ్చి జరిగిన తప్పిదాలను నిరూపించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్