చిత్తూరు: లాటరీ టికెట్లు విక్రయిస్తున్న ఆరుగురు అరెస్ట్

56చూసినవారు
చిత్తూరు: లాటరీ టికెట్లు విక్రయిస్తున్న ఆరుగురు అరెస్ట్
చిత్తూరు పాత బస్టాండ్ వద్ద నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న ఆరుగురుని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ మహేశ్వర్ గురువారం వెల్లడించారు. వారి నుంచి రూ. 35 వేలు, రూ. 95వేల విలువైన లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. చిత్తూరు నగర పరిధిలో ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్