చిత్తూరు: 8, 642. 431 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు

53చూసినవారు
చిత్తూరు: 8, 642. 431 మెట్రిక్ టన్నుల బియ్యం కేటాయింపు
చిత్తూరు జిల్లాలో మే నెల కోటా కింద రేషన్ షాపులకు 8, 642. 431 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కేటాయిస్తున్నట్లు జేసీ విద్యాధరి గురువారం తెలిపారు. ఏ రేషన్ షాపుకైనా బియ్యం అవసరమైతే తహసిల్దార్లకు స్పష్టమైన నివేదిక అందించాలన్నారు. కార్డుదారులు ఎండీయూ వాహన ఆపరేటర్, రేషన్ షాపుల ద్వారా తమకు కేటాయించిన బియ్యం పొందాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్