విద్యార్థులకు చిత్తూరు కలెక్టర్ అభినందనలు

60చూసినవారు
విద్యార్థులకు చిత్తూరు కలెక్టర్ అభినందనలు
చిత్తూరు జిల్లాలో ఒకే పాఠశాలకు చెందిన ఐదుగురు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్లో చోటు దక్కించుకోవడం గర్వకారణమని కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. బంగారుపాళ్యం మండలం మంగళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు గణిత శాస్త్రంలో ప్రావీణ్యం పొందడంతో ఈ ఘనత సాధించారు. తన కార్యాలయంలో విద్యార్థులు, సంబంధిత ఉపాధ్యాయులను కలెక్టర్ అభినందించారు.

సంబంధిత పోస్ట్