చిత్తూరు: ముత్యాలమ్మను దర్శించుకున్న చూడా చైర్ పర్సన్

68చూసినవారు
చిత్తూరు: ముత్యాలమ్మను దర్శించుకున్న చూడా చైర్ పర్సన్
చిత్తూరు నగరంలోని తేనెబండలో వెలసిన ముత్యాలమ్మ జాతర ఘనంగా నిర్వహించారు. ముత్యాలమ్మ అమ్మవారిని శనివారం చూడా చైర్ పర్సన్ కటారి హేమలత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు స్థానిక ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్