చిత్తూరు నగర కమిషనర్ పలు ప్రాంతాల్లో పర్యటన

75చూసినవారు
చిత్తూరు నగర కమిషనర్ పలు ప్రాంతాల్లో పర్యటన
చిత్తూరు నగర కమిషనర్ నరసింహ ప్రసాద్, ఎంహెచ్వో లోకేష్ బుధవారం ఉదయం నడివీధి గంగమ్మ, కొంగారెడ్డిపల్లి, సంతపేట పలు ప్రాంతాల్లో పర్యటించి పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జాతరలో భక్తులకు నీటి సరఫరా ఉంచారు. అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయించారు. వైద్య సేవలు అందుబాటులో ఉంచారు. అనంతరం వ్యర్థాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా పరచాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్