చిత్తూరు: జనన, మరణాల్లో పురుషుల్లో అధికం

75చూసినవారు
చిత్తూరు: జనన, మరణాల్లో పురుషుల్లో అధికం
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనన, మరణాల రేటుల్లో పురుషులే ఎక్కువగా ఉన్నారని సీఆర్ఎస్-2022 నివేదిక పేర్కొంది. కేంద్రం మంగళవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. 2022లో మొత్తం 21,954 జననాలు, 15,124 మరణాలు జరిగాయి. వీటిలో పురుషుల జననాలు 11,397, మహిళలవి 10,557. మరణాల్లో పురుషులు 9,006 కాగా, మహిళలు 6,118. గత మూడేళ్లలోనూ ఇదే విధంగా కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.

సంబంధిత పోస్ట్