చిత్తూరు: ఈ నెల 13న పి. జీ. ఆర్. ఎస్ రద్దు: కలెక్టర్

73చూసినవారు
చిత్తూరు: ఈ నెల 13న పి. జీ. ఆర్. ఎస్ రద్దు: కలెక్టర్
13వ తేదీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం భోగి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో జిల్లా సచివాలయంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజలు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్