చిత్తూరు: చంద్రశేఖర్ ను పరామర్శించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు

84చూసినవారు
చిత్తూరు పట్టణంలో బుధవారం దుండగులు అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. కాగా దుండగుల దాడిలో గాయపడిన చంద్రశేఖర్‌ను టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు సీఆర్ రాజన్ గురువారం పరామర్శించారు. చంద్రశేఖర్ కుటుంబాన్ని ఆయన అభినందించారు. పరిసరాల్లోని యువతకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్