చిత్తూరులో జర్నలిస్టు ధర్నా

73చూసినవారు
చిత్తూరులో జర్నలిస్టు ధర్నా
పాత్రికేయుల స్వేచ్ఛకు భంగం కలిగించవద్దని ఏపీయూడబ్ల్యూజే నాయకులు శుక్రవారం చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులుకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఓ ప్రముఖ దినపత్రిక ఎడిటర్ పై దాడులు, ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించడం పట్ల ఆర్డీవో కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. విలేకరులపై ఓ పక్క అధికారులు, మరోపక్క రాజకీయ దాడులు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. విలేకరులకు రక్షణ కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్