ఆలయ కుంభాభిషేక ఉత్సవాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్

55చూసినవారు
ఆలయ కుంభాభిషేక ఉత్సవాల్లో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు రూరల్ మండలం అలుకూరపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ భజన మందిరం మహా కుంభాభిషేక ఉత్సవాల్లో శుక్రవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొన్నారు. గ్రామస్తులు, స్థానిక నాయకులు ఎమ్మెల్యే స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్