ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించండి: చిత్తూరు ఎమ్మెల్యే

57చూసినవారు
ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించండి: చిత్తూరు ఎమ్మెల్యే
ప్రజా సమస్యలను అధికారులు బాధ్యతగా పరిష్కరించాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. శుక్రవారం చిత్తూరులోని ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజాదర్బార్ లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలతో కార్యక్రమానికి విచ్చేసి వినతుల సమర్పించిన ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్