పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

81చూసినవారు
పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
బైరెడ్డిపల్లె మండలంలోని పట్నపల్లె శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం, కడపనత్తం నల్గొండ రాయ స్వామి ఆలయాల్లో శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసా చార్యులు, రామకృష్ణ ఆచార్యులు ఉదయమే స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పంచామృతాభిషేకాలు చేశారు. స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్