రోజా సూచనలతోనే కేజే దంపతుల సస్పెండ్..?

85చూసినవారు
రోజా సూచనలతోనే కేజే దంపతుల సస్పెండ్..?
నగరి నియోజకవర్గంలో మాజీ మంత్రి రోజాకు కొందరు నాయకుల నుంచి అసమ్మతి, అసంతృప్తి ఉండటంతో ఓడిపోయారు. ఇదే సమయంలో ఆమెకు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పదవి వచ్చింది. నగరిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించి. పార్టీకి వ్యతిరేకంగా ఉన్నవారిని గుర్తించారు. ఇందులో భాగంగానే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుల్లో ఒకరైన కేజే శాంతి దంపతులను వైసీపీ నుంచి సస్పెండ్ చేయించారని సమాచారం.

సంబంధిత పోస్ట్