తిరుమలలో శ్రీవారి రథం బస్‌లో అగ్ని ప్రమాదం

77చూసినవారు
తిరుమలలో శ్రీవారి రథం బస్‌లో అగ్ని ప్రమాదం
తిరుమలలో శుక్రవారం అపశృతి చోటుచేసుకుంది. భక్తులకు ఉచితంగా సేవలందించే శ్రీవారి రథం బస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఇంజిన్‌ నుంచి మంటలు వచ్చేందుకు షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించారు. డ్రైవర్, ప్రయాణికులు వెంటనే దూరంగా పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్