గంగాధర నెల్లూరు: సీఎంను కలిసిన ప్రభుత్వ విప్

70చూసినవారు
గంగాధర నెల్లూరు: సీఎంను కలిసిన ప్రభుత్వ విప్
నారావారిపల్లికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును బుధవారం రాత్రి రేణిగుంట విమానాశ్రయంలో ప్రభుత్వ విప్ మరియు గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. యం. థామస్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితుల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్