జీడి నెల్లూరు: సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

84చూసినవారు
జీడి నెల్లూరు: సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
గంగాధర నెల్లూరు మండలం, కొండేపల్లి పంచాయతీ పోలినాయుడు పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డును శుక్రవారం ఎమ్మెల్యే డాక్టర్ థామస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనకు స్థానిక గ్రామంలోని మహిళలు పుష్ప వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్