వెదురుకుప్పం మండలంలోని చవటగుంట మహాభారత ఉత్సవాలలో భాగంగా ఆదివారం దుర్యోధన వద అగ్నిగుండ ప్రవేశం, ధర్మరాజుల పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది గ్రామస్తులు మహాభారత ఉత్సవాలను ఆనవాయితీగా నిర్వహించుకుంటారు. మహాభారత ఉత్సవ కథలను వివరించిన హరికథ దాసును స్థానికులు ఘనంగా సన్మానించారు.