కుప్పం: భూ గర్భ జలాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టాలి

72చూసినవారు
కుప్పం: భూ గర్భ జలాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టాలి
చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలంలో భూగర్భ జలాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ పేర్కొన్నారు. తాగునీటి సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై గుడిపల్లి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీవో, ప్రజాప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. అవసరమైన చోట బోర్లు వేసేందుకు గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్