కుప్పం: సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

52చూసినవారు
యువగళం పాదయాత్రలో మంత్రి లోకేష్ ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ లెక్చలర్లకు జీతాలు పెంచడంతో థాంక్యూ సీఎం సార్ కార్యక్రమాన్ని కుప్పం పట్టణంలో కాంట్రాక్ట్ లెక్చలర్లు శుక్రవారం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు కాంట్రాక్టు లెక్చరర్లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కూటమి నాయకులు, అతిధి అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్