కుప్పం మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ శ్రీనివాసరావును మున్సిపల్ వైస్ ఛైర్మన్ హఫీజ్, వైసీపీ కౌన్సిలర్లు గురువారం కలిశారు. నాలుగు నెలలు గడుస్తున్నా మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయలేదని మున్సిపల్ వినతి పత్రం సమర్పించారు. సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్య క్రమంలో కౌన్సిలర్లు మోహన్ రామ్, విజయ్, గణపతి, సయ్యద్ అలీ తదితరులు పాల్గొన్నారు.