కుప్పంలో జవాన్ కు నివాళులు

73చూసినవారు
కుప్పంలో జవాన్ కు నివాళులు
కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఇండియన్ ఆర్మీ వీర జవాన్ మురళి నాయక్ చిత్రపటానికి జనసేన పార్టీ ఇంచార్జ్ నరేష్ నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ. భారతదేశ కోసం వీర జవాన్ మురళి ప్రాణాలు అర్పించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్