మదనపల్లి: ఏపీ హజ్ కమిటీ సభ్యుడిగా ఖాదర్ ఖాన్

51చూసినవారు
మదనపల్లి: ఏపీ హజ్ కమిటీ సభ్యుడిగా ఖాదర్ ఖాన్
ఏపీ హజ్ కమిటీ సభ్యుడుగా మదనపల్లికి చెందిన పోతబోలు టిడిపి మాజీ సర్పంచ్ పఠాన్ ఖాదర్ ఖాన్ ను ప్రభుత్వ అధికారులు ఎంపిక చేశారు. గురువారం ఖాదర్ ఖాన్ నియామక ఉత్తర్వులను అందుకున్నారు. ఏపీ ప్రభుత్వం హజ్ కమిటీ సభ్యులను బుధవారం ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ హజ్ కమిటీ చట్ట ప్రకారం 13 మంది హజ్ సభ్యులు 3 సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్