మదనపల్లి పట్టణం బెంగళూరు బస్టాండ్ కూడలి నందు శనివారం మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్ షాజహాన్ బాషా కలిసి కాలువల పై డ్రైనేజీ సిస్టం పై సమీక్షించిన్నారు. బస్ స్టాండ్ నందు చెత్త లేకుండా పరిశుభరంగా ఉంచాలని మున్సిపల్ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ పాల్గొన్నారు.