మదనపల్లి: కర్ణాటక వైద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

51చూసినవారు
మదనపల్లి: కర్ణాటక వైద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
కర్ణాటక మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు మదనపల్లి ఎక్సైజ్ సిఐ భీమలింగ తెలిపారు. గురువారం మదనపల్లి లోని వేంపల్లి క్రాస్ లో ఓ వ్యక్తి కర్ణాటక మద్యం అమ్ముతున్నాడని సమాచారం వచ్చింది. ఎస్ఐ లు డార్కస్, జబివుల్లా తమ సిబ్బందితో కలిసి వెళ్లి చీకలబైలు గ్రామానికి చెందిన వెంకటరమణ అలియాస్ సుల్తాన్ ను అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్