నగరి: ఆంజనేయ స్వామి ఆలయంలో సుందరకాండ పారాయణ

72చూసినవారు
నగరి నియోజకవర్గం,కీలపట్టు కొండమీద వున్న అభయాంజనేయస్వామి ఆలయంలో మంగళవారం నాడు విశేష పూజలు నిర్వహించారు.మూలవిరాట్టు విగ్రహానికి పంచామృతములతో అభిషేకం చేశారు.స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు.క్రిష్ణమూర్తి గురూజీ మహిళా బృందం వారిచే సుందరకాండ పారాయణ చేశారు.అనంతరం సురేష్ వచ్చిన భక్తులకు ప్రసాదాలు వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్