నగరి: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే

82చూసినవారు
నగరి: మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి: ఎమ్మెల్యే
డ్వాక్రా గ్రూపులలో ప్రభుత్వం మంజూరు చేసే సబ్సిడీ రుణాలతో మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని నగిరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం రామచంద్రపురం లోని ఆయన నివాసంలో వడమాల పేట మండలానికి చెందిన మూడు డ్వాక్రా సంఘాల కు రూ 3 లక్షల చెక్కును పంపిణీ చేశారు. అంతేకాకుండా మహిళలు అన్ని రంగాలలోనూ ముందు ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూత నిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్