నగిరి: ముఖ్యమంత్రి కి రుణపడి ఉంటాము

77చూసినవారు
తల్లికి వందనం అమలుపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఎమ్మెల్యే భాను ప్రకాష్ కు రుణపడి ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా నగిరి నియోజకవర్గం, గుండాజ కుప్పం, దళితవాడకు చెందిన చెందిన ఓ మహిళ ఆదివారం మాట్లాడుతూ తమకు నలుగురు పిల్లలు ఉన్నారని నలుగురికి తల్లికి వందనం కింద తన బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

సంబంధిత పోస్ట్