విజయపురం: ఆ ప్రభుత్వంలో ప్రజలను మోసం చేశారు

70చూసినవారు
గత ప్రభుత్వంలో నగరి నియోజక వర్గం, విజయపురం మండలం, కోసల నగరం సచివాలయంలో 17 పేద కుటుంబాలకు ఇంటి ఇంటి స్థలాలను మంజూరు చేస్తామని. అప్పటి ఆర్డిఓ, ఎమ్మార్వో చెప్పి వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసి ఆ కుటుంబాలను మోసం చేశారని సీపీఐ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య తెలిపారు. ఈ సందర్భంగా విజయపురం లో గురువారం ఆయన మాట్లాడుతూ సంబంధిత తహసిల్దార్ కు గ్రామంలోని సమస్యను తెలియజేశామన్నారు.

సంబంధిత పోస్ట్