చిత్తూరు: పాము కాటుతో చిన్నారి మృతి

63చూసినవారు
చిత్తూరు: పాము కాటుతో చిన్నారి మృతి
పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రం కోలార్ జిల్లా కంగనహళ్లి గ్రామానికి చెందిన నరేశ్ రెడ్డి కుమార్తె మమత బుధవారం పాము కాటుకు గురైంది. వెంటనే బాలికను చికిత్స కోసం పలమనేరు ఏరియా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతుండగా చిన్నారి మృతి చెందింది. ఈ దురదృష్టకర ఘటనతో కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతిలో మునిగారు.

సంబంధిత పోస్ట్