పలమనేరు: మాజీ సైనికుల విజయోత్సవాలు

57చూసినవారు
ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో గురువారం పలమనేరులోని గంగమ్మ గుడి వద్ద మాజీ సైనికులు విజయోత్సవాలు నిర్వహించారు. పాక్ కు భారత్ గట్టి బుద్ధి చెప్పిందని వారు పేర్కొన్నారు. జై జవాన్ జై కిసాన్, జయహో భారత్' అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పళని, తిరుమలయ్య, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్