విజయవంతంగా శాఖాహార సద్భావన యాత్ర

74చూసినవారు
విజయవంతంగా శాఖాహార సద్భావన యాత్ర
కలికిరి మండలం, కొటాల జేతవనం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం పీలేరులో నిర్వహించిన శాఖాహార సద్భావన యాత్ర విజయవంతమైంది. శ్రీబ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ ఆశీస్సులతో సుమారు 800 మంది పిరమిడ్ మాస్టర్లు ఈ యాత్రలో పాల్గొని, శాఖాహార విశిష్టతను, విలువలను ప్రజలకు తెలియజేశారు. కార్యక్రమంలో మాస్టర్ ప్రభాకర్, పలమనేరు బాలాజీ, సంగీతంలో పిప్పళ్ళ ప్రసాదరావు, గణేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్