పకృతి వ్యవసాయంతో భూమి సమతుల్యం తో పాటు మానవుని ఆరోగ్యం ఆయుస్సు పెరుగుతుందని కలకడ మండల వ్యవసాయ అధికారిని లావణ్య అన్నారు. శుక్రవారం వెలుగు కార్యాలయంలో రైతు వ్యవసాయ సాధికారిక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె మాట్లాడుతూ పకృతి వ్యవసాయంలో సార్వత్రిక సూత్రాలు వివరించి ప్రతి రైతు పకృతి వ్యవసాయం వైపు ఆసక్తి చూపాలని ప్రభుత్వం అందించే సహకారాన్ని పొందాలని ఆమె పిలుపునిచ్చారు.