వీరాంజనేయ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పణ

66చూసినవారు
వీరాంజనేయ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పణ
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమ జయంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. కాణిపాకం ఆలయం నుంచి స్వామివారి ఆలయానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారికి ప్రత్యేక అభిషేకం, ఆకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్