పూతలపట్టు: వినాయకస్వామి సేవలో మంత్రి

60చూసినవారు
పూతలపట్టు: వినాయకస్వామి సేవలో మంత్రి
కాణిపాక వరసిద్ధి వినాయకస్వామిని గురువారం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా గురువారం దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి చిత్రపటాన్ని ఆలయ ఏఈఓ రవీంద్రబాబు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ వాసు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, ఆలయ ఉభయదారుల అధ్యక్షుడు ఈశ్వర్ బాబు, ఎస్సై రామ్మోహన్ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్