పూతలపట్టు: భారత సైన్యం కోసం ప్రత్యేక పూజలు

50చూసినవారు
చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలంలో వెలసిన శివాలయంలో భారత సైన్యం కోసం శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూతలపట్టు బీజేపీ మండల అధ్యక్షుడు ప్రసాద్ ఆధ్వర్యంలో పీఎం మోదీకి, భారత సైన్యానికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్