చిత్తూరు: రూ. 700కోట్ల అవినీతి: ఎమ్మేల్యే

82చూసినవారు
చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అవినీతి వెలికి తీస్తామని పీఎసీ సభ్యుడు, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి బుధవారం అన్నారు. జిల్లాలో 7 నియోజకవర్గాలు ఉండగా ఒక్క పుంగనూరుకే రూ. 700కోట్లు మంజూరు చేయించడం పై అనుమానాలు ఉన్నాయన్నారు. అంత సొమ్ముకు సరిపడా అభివృద్ధి పనులు నియోజకవర్గంలో జరగలేదన్నారు. అధికారుల నుంచి నివేదికలు కోరామన్నారు.

సంబంధిత పోస్ట్