మద్యం మత్తులో పెట్రోల్ తాగిన మందుబాబు

67చూసినవారు
మద్యం మత్తులో పెట్రోల్ తాగిన మందుబాబు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణానికి చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో ఇంట్లో బాటిల్ లో ఉన్న పెట్రోల్ మద్యంగా భావించి సేవించాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి మందు బాబును పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు నిర్వహించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం ఒక గంట తర్వాత వెలుగులో వచ్చింది.

సంబంధిత పోస్ట్